నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.