నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్‌ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.