నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయింది.
ముంబయి: స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయింది.