నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దహనం

ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను ఎన్టీఆర్ చౌరస్తాల దహనం చేసినారు రిలయన్స్ అధినేత దేశవ్యాప్తంగా మంగళ కులవృత్తులక పుట్టగొట్టేందుకు మంగళ షాప్ లో పెట్టుచున్నాడు దానికి నిరసనగా నేడు ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దహనం చేసినారు