నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన
విశాఖ జిల్లా: విశాఖలో అధిక వడ్డీల పేరుతో మోసగించిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తుండగా సిమ్స్ బాధితులు వారిని అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ కోర్టు ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు.