నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత

జనం సాక్షి రాజంపేట్
మండల కేంద్రంలోని  శిమ్మని భాగవ్వ భర్త మరణించినందున ,నిరుపేద కుటుంబానికి  తనవంతు సహాయంగా 50,కిలోల బియ్యం ,మరియు గుడిసెమీదకు తాటిపత్రి ఇచ్చిన (వార్డు మెంబర్,)యూవనాయకుడు కొప్పుల నరేష్  ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ సంగం కు చెందిన బండారి చంద్రయ్య, కొప్పుల నర్సింలు, ఉప్పలవాయ్ సత్యనారాయణ, అప్పల నర్సింలు, మహమ్మద్ అషూ, సాధక్ అలీ, ఇతరులు పాల్గోన్నారు

తాజావార్తలు