నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన దగడ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు

నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన దగడ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 29 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబామైన లోడి యాదగిరి గౌడ్ ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందరూ వారి కుటుంబాన్ని దగడ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కేజీల బియ్యం అందజేశారు అనంతరం దగడ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటాము గ్రామంలో ఇక ముందు కూడా సేవా కార్యక్రమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాట ప్రవీణ్ మల్లికార్జున్ దండు మల్లేష్ ఎస్కె యాకూబ్ పాషా దండు మచ్చగిరి దండు నవీన్ మేడి స్వామి మౌర్య వంగపల్లి మచ్చగిరి కొమ్ము వినయ్ వంగపల్లి ఉదేశ్ కొమ్ము సంపత్ ఏనుగు రాజశేఖర్ రెడ్డి బత్తిని తేజ గుర్రం భగత్ దండు శశి బోలుగుల వేణు కొమ్ము అజయ్ జక్క ఉదయ్ కిరణ్ గుర్రం సాయి బోలుగుల రాకేష్ వస్తుపుల హరికిషన్ దండు సందీప్ ఎస్కె జానీ ఎడ్ల మధు మేడి కిషోర్ కొమ్ము విప్లవ్ ఎడ్ల మని ఎడ్ల హరికృష్ణ మంగ క్రాంతి ఎస్కె హఫీజ్ తదితరులు పాల్గొన్నారు