నూతన దంపతులను ఆశీర్వదించి న కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి

మీర్పేట్  కార్పొరేషన్ జిల్లెల్గూడ వాస్తవ్యులు చింతల హేమలత మోహన్ ముదిరాజ్ దంపతుల ప్రథమ పుత్రిక డాక్టర్ వాసంతి.( ఎండి.జనరల్ మెడిసిన్).. డాక్టర్ యశ్వంత్.( ఎమ్మెస్ . జనరల్ సర్జరీ.) శ్రీ దుర్గా కన్వెన్షన్ హాల్ మహిళాదేవపల్లి లో జరిగిన వివాహ వేడుకల్లో   కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి పాల్గొని. నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.. జగన్.. చందు గోపాల్ శివకుమార్ చారి వెంకటేష్.  వెంకటాచారి రాజు చారి. పాల్గొనడం జరిగింది.. పిలవని వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించినందుకు మోహన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు..