నెహ్రూకు ఘన నివాళి

న్యూఢిల్లీ : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులు నెహ్రూ సమాధి వద్ద అంజలి ఘటించారు.