నేటి నుంచి ప్రధాని జపాన్‌ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేటి నుంచి మూడు రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పౌర అణు ఇంధన సహకారంపై జపాన్‌తో ఒప్పందంకుదిరే అవకాశం ఉన్నట్లు ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.