నేటి నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయి, పుణెలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షిరిడీ సాయిబాబాను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.