నేడు ఏఐసీసీ సభ్యులతో భేటీ కానున్న రాహుల్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా ఎంపికైన కార్యవర్గ సభ్యులతో ఈ రజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సమావేశం కానున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, శాసనసభ లోక్సభ ఎన్నికల సమరంపై కార్యవర్గ సభ్యులకు రాహుల్ దిశానిర్ధేశం చేయనున్నారు.