నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఆహార భద్రతాబిల్లు, ఉత్తరాది వరద పరిస్థితిపై చర్చించనుంది.