న్యాయశాఖ మంత్రిగా కపిల్సిబల్
న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర న్యాయశాఖమంత్రిగా కపిల్సిబల్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రైల్వే శాఖ అదనపు బాధ్యతలను సీపీ జోషికి అప్పగించింది. అవినీతి ఆరోపణలపై ఎదుర్కొంటున్న అశ్వనీ కుమార్, పవన్కుమార్ బన్సల్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.