పంచాయతీ రాజ్‌ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయతీ రాజ్‌ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 282 ను విడుదల చేసింది.