పసిడికి దూరంగా ఉండండి: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారంపై మదుపు, విజ్ఞప్తి దేశ ప్రజలు మన్నిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అందువల్లే బంగారం దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. మన దేశంలో 30 గ్రాముల బంగారం కూడా ఉత్పత్తి కావడం లేదని… సాధ్యమైనంత వరకు ప్రజలు బంగారానికి దూరంగా ఉండాలని చిదంబరం గురువారం మరోసారి విజ్ఞప్తి చేశారు.