పాకిస్థాన్‌లో భూకంపం

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.