పాక్‌ ఆరోపణలను ఖండించిన భారత్‌

ఢిల్లీ : భారత సైన్యం గతంలో తమ సైనికుల తలలు నరికిందన్న పాకిస్థాన్‌ ఆరోపణలను భారత రక్షణ మంత్రి ఎ. కె ఆంటోనీ ఖండించారు. పాక్‌ వాదన పూర్తిగా నిరాధారమని కేంద్రం పేర్కొంది.