పాక్ కాల్పులు..5 గురి మృతి.

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఫైరింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం