పావనంపల్లిలో కంటి వెలుగుపావనంపల్లిలో కంటి వెలుగు

)మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో ఈనెల 14నుండి17 వరకు కంటి వెలుగు ప్రోగ్రాం కింద 431 మందికి కంటి పరీక్షలు చేయగా 27 మందికి రీడింగ్ గ్లాసెస్ 86 మందికి రిసెప్షన్ 86 మందికి గ్లాసెస్ పంపిణీ చేశారు. సోమవారం నుండి విఠలాపురం గ్రామపంచాయతీ నుండి కంటి పరీక్షలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య,సర్పంచ్ శారదమ్మ, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ నవీన్,ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు