పురపాలక సంఘం మెదక్
జనం సాక్షి ప్రతినిధి మెదక్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా తేదీ. 17.09.2022 నాడు ఉదయం 8.15 గంటలకు మెదక్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ. తొడుపునూరి చంద్రపాల్ గారు జాతీయ పతాకావిష్కరణ గావించినారు. ఈ కార్యక్రమమునకు గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీ. ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్ గారు, గౌరవ కౌన్సిలర్లు శ్రీ. అక్కిరెడ్డి కృష్ణారెడ్డి గారు, శ్రీ. వంజరి జయరాజు గారు, శ్రీ. రామగిరి శ్రీనివాస్ గారు, శ్రీ.ముస్లాపురం రాజలింగం గారు, మరియు శ్రీ. బీమరి కిషోర్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ. కె. శ్రీహరి గారు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీ. ఎ.ఆర్ మహేష్ గారు, రెవెన్యూ అధికారి శ్రీ. అర్షద్ గారు, మరియు సీనియర్ అసిస్టెంట్లు శ్రీ బట్టి చంద్రమోహన్ గారు, శ్రీ. బి.శ్రీపాల్ రెడ్డి గారు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది మరియు నాయకులు శ్రీ పెరుక కిషన్ గారు, శ్రీ బాలరాజు గారు మరియు ఇతరులు పాల్గొన్నారు.
తొడుపునూరి చంద్రపాల్,
చైర్ పర్సన్,
మెదక్ పురపాలక సంఘం.