పెగడపల్లి మండలంలో  చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా  జరిగింది  

పెగడపల్లి సెప్టెంబర్ 10(జనం సాక్షి )  పెగడపల్లి మండల కేంద్రంలో  చిట్యాల ఐలమ్మ 37 వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు మంద సత్తయ్య  ఉపాధ్యక్షులు రాచకొండ లక్ష్మణ ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస కోశాధికారి అనపర్తి రాజేశం ఇట్టి కార్యక్రమాంలో సంఘం సభ్యులు మహిళలు లింగంపల్లి లక్ష్మి  ఒడ్నాల గంగవ్వ మరియు సంఘ సభ్యులు అంజయ్య .రాజేశం.మల్లేశం.మహేష్. .  పోచమల్లు.భీమయ్య.సంతోష్ .సాయికుమార