పెరిగిన గోదావరి ఉద్ధృతి

రాజమండ్రి :ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి ఉద్ధృతి పెరిగింది. బ్యారేజి నుంచి 2,65,000 క్యూసెక్యుల నీటి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.