పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన నితీష్కుమార్
బీహార్ : బుద్ధగయలో పేలుళ్ల జరిగిన మహాబోధి అలయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ పరిశీలించారు. పేలుడు సంభవించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట బీహార్ డీజీపీ అభయానంద, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.