పేలుళ్లను ఖండించిన ప్రధాని

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అయలంలో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.