పోలీసుల బేస్‌ క్యాంప్‌పై దాడి చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): సుకూమా జిల్లా చమేలిలో పోలీసుల బేస్‌ క్యాంపుపై మావోయిస్టుల దాడి చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి