పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ
మల్దకల్ ఫిబ్రవరి 17 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం గద్వాల డిఎస్పీ రంగస్వామి తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ రికార్డులు,5ఎస్ అమలు తదితర వివరాలు తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.డీఎస్పీ వెంట సిఐ చంద్రశేఖర్,ఎస్సై శేఖర్, సిబ్బంది ఉన్నారు.