ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాలును తీర్చిదిద్దుతాము : కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి

పేద మధ్యతరగతి ప్రజలకు వివిధ ఫంక్షన్లకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్లు  తీర్చేదిద్దుతామని  కార్పొరేటర్ రాధా ధీరథరెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ : ఎన్టీఆర్ నగర్ కాలనీ ఫేస్-3 కమ్యూనిటీ హాల్ 6.2 లక్షల రూపాయలతో మొదటి అంతస్తూ పనులు ప్రారంభం పనులు మొదలు పెట్టిన స్థానిక కార్పొరేటర్  రాధా ధీరజ్ రెడ్డి  కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అసోసియేషన్ బిల్డింగ్ అభివృద్ధి వుండాలి అని కాంట్రాక్టర్ కి తెలిపారు ఈ కార్యక్రమములో పాల్గొన్న డివిజన్ ఏసీ మోర్చా అధ్యక్షుడు కీనేరా కుమార్ గారు, బిజెపి నాయకులు సతీష్, వెంకటేష్ యాదవ్, శివ, సతీష్, సోములు, తదితరులు పాల్గొన్నారు..!