ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ వెళ్లనున్న చంద్రబాబు

ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ఎంపీలు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ బయల్దేరుతున్నారు. అదే విమానంలో డెహ్రాడూన్‌ నుంచి తెలుగువారిని తమ వెంట హైదరాబాద్‌ తీసుకుని రానున్నట్లు సమాచారం.