ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్రం ఆమోదం

ఢల్లీి : అండర్‌ `17 ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. 2017లో ఈ పోటీలను భారత్‌లో జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.