ప్రముఖ నటుడు మణివణ్ణన్‌ మృతి

చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు మణివణ్ణన్‌ గుండెపోటుతో మృతిచెందారు. మణివణ్ణన్‌ 400కు పైగా సినిమాలకు దర్శకత్వం హించారు. తెలుగులో ప్రేమలేఖ, ఒకే ఒకే ఒక్కడు, శివాజీ, రిథం, నరసింహా సహా పలు సినిమాల్లో నటించారు.