ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ అయింది. ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ, వెంకయ్యనాయుడు, పార్టీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుంది.