బద్రీనాత్‌ నుంచి రాష్ట్ర యాత్రికుల తరలింపు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): బద్రీనాత్‌లో చిక్కుకున్న  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యాత్రికులను సహాయ సిబ్బంది ఈ రోజు హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు తరలించినట్లు సమాచారం.