బాధితులకు పర్యాటక శాఖ రూ. కోటి సాయం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరద బాధితులకు పలు ప్రభుత్వ శాఖలు సాయం ప్రకటించాయి. ఈ పేపథ్యంలోనే కేంద్ర పర్యాటక శాఖ కూడా తాను సైతం అంటూ బాధితులకు రూ. కోటి సాయం అందజేసింది. ఈ మేరక ఆ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.