బాధితులకు సీఆర్పీఎఫ్ జవాన్ల భూరి వారాళం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల బారిన పడిన బాధతుల సహాయార్థం సీఆర్పీఎఫ్ జవాన్లు భూరి విరాళం ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గాను వాళ్లు పద్దెనిమిది కోట్ల రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించారు.