బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ 50,498 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌  హోం టౌన్‌ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగనారనౌత్‌ తాజా అప్‌డేట్‌ ప్రకారం 50,498 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు.