*బిజెపి కిసాన్ మోర్చా మెట్పల్లి పట్టణ అధ్యక్షులుగా రూపేష్ రాజు*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 16
(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా మెట్పల్లి పట్టణ అధ్యక్షులు గా జెట్టి రూపేష్ రాజు ను నియమించినట్లు పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా కిషన్ మోర్చా అధ్యక్షులు రూపేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి ఆరవింద్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు కు , జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కోడిపెళ్లి గోపాల్ రెడ్డి కు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ కు, JN వెంకట్ కు, పూదరి అరుణ కు, సురభి నవీన్ కుమార్ కు, పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ కు, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ , బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్, సునీత వెంకట్ , పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం, గంప శ్రీనివాస్, బోడ్ల నగేష్, బండారు రమేష్, మద్దెల లావణ్య, పుల్ల సౌజన్య, కోయల్కర్ లింగేశ్వర్, రమేష్ యాదవ్, కుడుకల రఘు, కలికోట శ్రీకాంత్, పసునూరి ఆనంద్, వరాలక్మి తదితరులు పాల్గొన్నారు