బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక: నరేంద్రమోడి
ఢల్లీి, (జనంసాక్షి): ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక అని నరేంద్రమోడి పేర్కొన్నారు. అంతర్గత భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఆధ్వాన్న పాలనను నిదర్శనమని తెలిపారు.