బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌ ఎన్నికయ్యారు. కోశాధికారిగా రవి సావంత్‌ ఎన్నికయ్యారు. రవిసావంత్‌ ఇప్పటివరకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.