బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ వ్యవహారంతోపాటు రాజ్‌ కుంద్రాపై వచ్చిన బెట్టింగ్‌ ఆరోపణలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను బీసీసీఐ తీసుకోనున్నట్లు సమాచారం.