బెర్నాంకె వ్యాఖ్యల పట్ల ఆందోళన వద్దు: చిదంబరం
ఢిల్లీ, జనంసాక్షి: మార్కెట్లు కుప్పకూలుతాయన్న బెర్నాంకె వ్యాఖ్యల పట్ల మదుపుదారులు దిగులు చెందవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్థిమితంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఇంధన రాయితీపై గతేడాది కన్నా బడ్జెట్ లో రూ. 15 వేలు అధికంగా కేటాయించామని చిదంబరం చెప్పారు.