బొగ్గు స్కాం కేసులో సీబీఐ ముందడుగు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టింస్తున్న బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ముందడుగు వేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను విచారించేందుకు సీబీఐకి కేంద్రం అనుమతి ఇచ్చింది.