భద్రతా బలగాలు పంపాలని సుప్రీం నోటీసులు

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఎన్నికల సంఘం కోరినట్లు సరిపడా భద్రతా బలగాలను ఏర్పాటు చేయక తప్పేలా లేదు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలకు సరిపడా భద్రతా బలగాలు పంపాలని ఆ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జులై నుంచీ ప్రారంభం కానున్నాయి.