భద్రతా వారాత్సవాల్లో రక్తదానం
ఏలూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు శ్రీ సాయినాధ్ కళ్యాణ మండపంలో శుక్రవారం పోలీసు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ది ప్రైవేటు మెడికల్ ప్రాక్టీస్ ఆఫ్ యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కెవి.రమణ, మార్టేరు ఆటో యూనియన్, పోలీసు సిబ్బంది, ప్రైవేటు వైద్య నాయకులు పాల్గని రక్తదానం చేశారు.