భారత జాలర్లను కాల్చి చంపిన కేసు ఎన్ఐఏకు అప్పగింత
న్యూడిల్లీ : భారత జాలర్లను ఇటలీ నావికా సిబ్బంది కాల్చి చంపిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనుంది. దీనిపై నోటిఫికేషన్ను అధికారులు వచ్చే వారం విడుదల చేయనున్నారు.
న్యూడిల్లీ : భారత జాలర్లను ఇటలీ నావికా సిబ్బంది కాల్చి చంపిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనుంది. దీనిపై నోటిఫికేషన్ను అధికారులు వచ్చే వారం విడుదల చేయనున్నారు.