మంత్రుల బృందం సమావేశం వాయిదా

ఢిల్లీ : సహజవాయువు కేటాయింపు అంశానికి సంబంధించి ఏర్పాటుచేసిన మంత్రుల సాధికార బృందం (ఈజీఓఎం) సమావేశం వాయిదా పడింది. రక్షణమంత్రి ఏకే అంటోనీ అధ్యక్షతన ఈ సమావేశం జరగవలసి ఉంది.