మనీష్‌పాండే అర్ధ సెంచరీ

రాంచి, జనంసాక్షి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణే వారియర్స్‌ ఆటగాడు మనీష్‌ పాండే అర్ధ శతకం సాధించాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 57 పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు.