మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం

దోమ జనవరి 11(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో 2వ వార్డు సభ్యులు పిల్లి మొగులయ్యా తండ్రి వెంకటయ్య మృతి చెందారు.. విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి  తాను అందుబాటులో లేకపోవడంతో తన అనుచరులతో రూ. 5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండీ అఖీల్, రషీద్, పిల్లి మోగులయ్యా, నర్సింలు, సత్తి, రమేష్, అంజీలయ్య, రాములు రెడ్డి పాల్గొన్నారు..