మన దేశంలోనే 2017 వరల్డ్ కప్ పుట్బాల్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్ -17 వరల్డ్ కప్ పుట్బాల్ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్ -17 వరల్డ్ కప్ పుట్బాల్ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్ -17 వరల్డ్ కప్ పుట్బాల్ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్ -17 వరల్డ్ కప్ పుట్బాల్ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.