మళ్లీ ఎన్నికైన శరద్ పవార్..

పాట్నా: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శరద్ పవార్ మళ్ళీ ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో పవార్ తిరిగి ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు.